Logo
Date of Publish : 24 December 2023, 10:34 pm
Editor : Sake Naresh

వికృతమాలలో ముగిసిన వైకుంఠ ద్వార దర్శనం

    తిరుపతి ( జనస్వరం ) :  వికృతమాల శ్రీ సంతాన సంపద వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం ఆదివారంతో ముగిసింది. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో దాదాపు 40 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నట్టు ఆలయ ధర్మకర్త డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ తెలిపారు. ఈ రెండు రోజుల పాటు స్వామి దర్శనం చేసుకున్న భక్తులకు తీర్ధప్రసాదాలను అందజేశారు. ఆలయంలో సామాన్య భక్తులకు స్వామి వారి దర్శనం కల్పించడం చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు. ఆదివారం తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ సహా పలువురు రాజకీయ, అధికార ప్రముఖులు స్వామి వారిని దర్శించుకున్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com