దండగర్ర గ్రామంలో రెండు రోజుల జనసేన పల్లెపోరు

పల్లెపోరు

          తాడేపల్లిగూడెం ( జనస్వరం ) : తాడేపల్లిగూడెం మండలం దండగర్ర గ్రామం లో రెండు రోజుల పల్లేపోరు కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ కి గ్రామ జనసేన నాయకులు, గ్రామ ప్రజలు బ్రమ్మరధం పట్టారు. శ్రీనువాస్ మాట్లాడుతూ రోడ్ల పరిస్థితి చూస్తే అడుకో గుంత,గజానికో గొయ్యలా రోడ్ల పరిస్థితి మారిందని గుంతల రోడ్ల పై ప్రయాణం వాహనదారులకు ప్రాణసంకటంలా ఉందనీ అన్నారు. కనీసం రోడ్ల మరమ్మతులు చేయక ప్రయాణం చేసే ప్రజలు ఇబ్బందులు ఈ ప్రభుత్వనికి కనపడవని శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. అంతే కాకుండా మన మంత్రి అని వ్యాఖ్యానించి కొట్టు సత్యనారాయణ అవినీతి చిట్టాకు లెక్కేలేదని ఈ నాలుగున్నర ఏళ్లలో ఎంత దోచుకున్నావో ప్రజలు వద్ద పెద్ద చిత్తానే ఉందనీ ఎడ్డేవా చేశారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం మండల అధ్యక్షులు అడపా ప్రసాద్, స్థానిక నాయకులు తెలంగాణ వీర మహిళ విభాగం వైస్ చైర్మన్ పిల్లా నాగరత్నం, గ్రామ సర్పంచ్ పిల్లా రాంబాబు, తాడేపల్లిగూడెం మండలం ప్రధాన కార్యదర్శి కర్రీ వెంకటస్వామి నాయుడు, బందెల కృష్ణారావు, ఎడ్లపల్లి నాగబాబు, గట్టిశ్రీను, చిక్కాల పోసేశ్వరరావు, గట్టిం హనుమ, మద్ది సోములు, మద్ది సుబ్బారావు, పుట్టా దేవి, మద్ది సోంబాబు, కాళ్ల ఉదయభాస్కర్, దండగర్ర జనసైనికులు వీర మహిళలు మరియు తాడేపల్లిగూడెం జనసేన నాయకులు జనసైనికులు వీర మహిళలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way