Logo
Date of Publish : 23 February 2024, 9:41 pm
Editor : Sake Naresh

పాడేరులో జనసైనికుల ఆత్మీయ సమావేశం

   పాడేరు ( జనస్వరం ) : పాడేరు జనసేనపార్టీ కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గ సమీక్ష సమావేశంలో జనసేనపార్టీ జిల్లా కమిటీ నాయకులు, మండల అధ్యక్షులు హాజరయ్యారు. ఈ సమావేశంలో గ్రామస్థాయి సమావేశాల నిర్వహణ పై చర్చించారు. ఇన్చార్జ్ డా..వంపూరు గంగులయ్య జనసైనికులకు, నాయకులకు దిశానిర్దేశం చేశారు. జనసేనపార్టీ గిరిజన ప్రజల విశ్వాసం చూరగొంటుందని నియోజకవర్గంలో నమోదైన యువ ఓటర్లు గెలుపు ఓటములను తీవ్ర ప్రభావం చూపనున్నారని యువ ఓటర్ల మద్దతు ఉన్న ఏకైక పార్టీ జనసేనపార్టీ మాత్రమేనని అన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com