Logo
Date of Publish : 17 May 2023, 3:58 pm
Editor : Sake Naresh

ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో జనసైనికుల ఆత్మీయ సమావేశం

             ఖమ్మం ( జనస్వరం ) : అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుని వెళ్లే కార్యాచరణని చర్చించడానికి ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ మిరియాల రామకృష్ణ గారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఖమ్మం నగరంలోని ప్రతి డివిజన్ లో అదే విధంగా, రఘునాధపాలెం మండలంలోని ప్రతి గ్రామంలో కమిటీలు ఏర్పాటు చేయాలని, జెండా దిమ్మెలు నిర్మాణం చేయాలి అని నిర్ణయించడం జరిగింది. ప్రతి డివిజన్ లో స్థానిక నాయకత్వాన్ని ప్రోత్సహించి ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని నిర్ణయించడం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు జగన్మోహన్ మిరియాల, ఖమ్మం జిల్లా నాయకులు బండారు రామకృష్ణ, హరిప్రియ, మేకల సైదులు, కొండా పవన్ ఖమ్మం నగర కమిటీ అధ్యక్షులు మెడబోయిన కార్తిక్, ఉపాధ్యక్షులు లయ దేవేందర్, షేక్ మాలిక్, ఆర్గనైజింగ్ సెక్రెటరీలు తుడం ఉత్తమ్ రాజు గుంత సత్యనారాయణ, బాణాల శ్రీకాంత్, సెక్రెటరీలు లింగాల పుల్లారావు, గుండ్ల పవన్ కళ్యాణ్, నగర కార్యవర్గ సభ్యులు శివరాత్రి రమణ కుమార్, దుర్గాప్రసాద్, గుండబోయిన నరేష్, ఉపేందర్, బుషి శ్రీనివాసరావు, విజయకుమారి, నరసింహారావు రఘునాదెపాలెం మండల నాయకులు స్రవంత్ కన్నా, విద్యార్థి విభాగం నాయకులు గంగాధర్, రాకేష్, విజయ్, రాము పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com