మదనపల్లిలో జనసైనికుల ఆత్మీయ సమావేశం

       మదనపల్లి ( జనస్వరం ) : మదనపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన చిత్తూరు జిల్లా అధ్యక్షులు  పసుపులేటి హరిప్రసాద్ గారి అధ్యక్షతన  సమావేశం జరిగింది. మదనపల్లెలో జనసేన టిడిపి ఉమ్మడి కార్యక్రమాలు గురించి అలాగే పార్టీలో పనిచేస్తున్న నాయకులు అభిప్రాయాలు సలహాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం జనసేన టిడిపి పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి నియోజకవర్గం జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీమతి దారం అనిత, మదనపల్లి నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి దారం హరిప్రసాద్, నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు  మల్లిక, ఉపాధ్యక్షురాలు రూపా, జనసేన నాయకులు తులసి శ్రీనివాసులు, యుత్ వింగ్ ఉపాధ్యక్షులు ధరణి, గుమ్మిశెట్టి గోపాలకృష్ణ, మండల ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్ రెడ్డి పట్టణ ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శి ఆకుల శంకర, అశ్వత్, అశోక్ కుమార్, కార్యదర్సులు నాగరాజు, పాల్గున, కోటకొండ చంద్రశేఖర్, తొక్కోల శివ, స్టూడెంటు వింగ్ అధ్యక్షులు సుప్రీం హర్ష, ఉపాధ్యక్షుడు జనసేన సోను, ప్రధాన కార్యదర్శి యాసిన్, అనిల్, గణేష్ మైనారిటీ నాయకులు జాఫర్, అయాజ్ రూరల్ ఉపాధ్యక్షుడు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way