Search
Close this search box.
Search
Close this search box.

హుకుంపేట మండలంలో జనసేనపార్టీ ఆధ్వర్యంలో జనసైనికుల ఆత్మీయ సమావేశం

హుకుంపేట

        ఆరకు ( జనస్వరం ) : నియోజకవర్గంలోని హుకుంపేట మండలంలో జనసేనపార్టీ ఆత్మీయసమావేశం నిర్వహించారు. బలిజ కొటేశ్వరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం లో ముఖ్య అతిధిగా డా,, వంపురు గంగులయ్య గారు పాల్గొని ఆరకు నియోజకవర్గం జనసైనికులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భముగా వారు మాట్లాడుతూ జనవరి 12 వ తేదీన జరిగే యువశక్తి ప్రోగ్రాం జయప్రదం చేయాలని వారు కోరారు. రణస్థలంలో యువశక్తి కార్యక్రమాన్ని గిరిజన ప్రాంతం నుంచి భారీ ఎత్తున పాల్గొనాలని జనసైనికులకు కోరారు. ఈ సమావేశాన్ని ఉద్దేశిస్తూ పోస్టర్ విడుదల చేసారు. కార్యకర్తలతో మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కార్యకర్తలు నాయకులు సంపూర్ణ సహాయ సహకారాన్ని అందించాలని కోరారు. ఆరకు నియోజకవర్గం ఆరు మండలాలు నుండి కార్యకర్తలు నాయకులు పెద్దఎత్తున పాల్గొని జనసేనపార్టీ ఆత్మీయసమావేశం కార్యక్రమం జయప్రదం చేశారు. ఈ కార్యక్రమంలో బలిజ కొటేశ్వరావు, మాదాల శ్రీరాములు, సుధీర్ కార్యనిర్వహ కమిటీ సభ్యులు సురేష్, సమన్వయ కమిటీ సభ్యులు సాయిబాబా, రాంబాబు, అర్జున్, రాజభరత్, చందు, నాగరాజు, రామకృష్ణ, సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way