Logo
Date of Publish : 31 March 2024, 3:16 pm
Editor : Sake Naresh

ఏలూరు నియోజకవర్గంలో కూటమి నాయకులు ఆత్మీయ సమావేశం

      ఏలూరు, మార్చి31 (జనస్వరం) : పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నియోజకవర్గంలోని శాంతినగర్ 6 వ రోడ్ లో ఉన్న ఏలూరు నియోజకవర్గ పార్లమెంటు కార్యాలయంలో ఉమ్మడి పార్లమెంటు కూటమి అభ్యర్థి పుట్టా మహేష్ ఆధ్వర్యములో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు నియోజకవర్గ జనసేన, టిడిపి, బిజెపి పార్టీల ఉమ్మడి అభ్యర్థి బడేటి రాధాకృష్ణయ్య (చంటి), ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు, ప.గో.జిల్లా ఎన్నికల కన్వీనర్ రాఘవయ్య చౌదరి, మాజీ డిప్యూటీ మేయర్ శిరిపల్లి ప్రసాద్, ఉమ్మడి ప.గో.జిల్లా జనసేనపార్టీ అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, ఏలూరు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, టిడిపి, జనసేన, బిజెపి ఉమ్మడి నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థులు, టిడిపి, జనసేన, బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com