Search
Close this search box.
Search
Close this search box.

కళ్యాణదుర్గం పట్టణంలో జనసైనికుల ఆత్మీయ సమావేశం

కళ్యాణదుర్గం

  కళ్యాణదుర్గం ( జనస్వరం ) : పట్టణంలో జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది… ఈ సమావేశంలో జనసేన పార్టీ బలోపేతం కొరకు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏ విధంగా కృషిచేయాలో నూతనంగా ఎన్నికైన మండల కమిటీ సభ్యులకు అవగాహన కల్పించడం జరిగింది. అలాగే జనసేన పార్టీ వాల్ పోస్టర్లు విడుదల చేసి, గ్రామస్థాయిలోకి జనసేన పార్టీ విధివిధానాలను ప్రజలకు తెలియజేసే విధంగా పోస్టర్లు గ్రామాలలో అతికించడం జరుగుతుంది. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు అందరూ ఎలాంటి రాజకీయ కుటుంబ నేపథ్యం గాని, లేని సామాన్య వ్యక్తుల నుంచే నాయకులను తయారు చేయాలనే పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు ప్రకారం నూతన కమిటీ సభ్యులను ఎన్నుకోవడం జరిగిందని ఈ సందర్భంగా అనంతపురం జిల్లా జనసేన జాయింట్ సెక్రెటరీ బాల్యం రాజేష్ తెలియజేశారు. అదేవిధంగా జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి పలువురు జనసేన పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది… ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు బాల్యం రాజేష్, రమేష్, చంద్రమౌళి, జయకృష్ణ, ఆంజనేయులు, కాంత రాజ్, వంశీ, జాకీర్, జనసేన వీర మహిళలు షేక్ తార మమత త్రివేణి, రాఘవేంద్ర, రామలింగ, ముక్కన్నా, పవన్, మొదలైన జనసైనికులు పాల్గొనడం జరిగింది…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way