Search
Close this search box.
Search
Close this search box.

బొండపల్లి గ్రామ జనసైనికులతో ఆత్మీయ సమావేశం

బొండపల్లి

        చీపురుపల్లి నియోజకవర్గం, గరివిడి మండలం,బొండపల్లి గ్రామం జనసైనికులతో ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సమావేశంలో జనవరి12న జరగబోయే యువశక్తి కార్యక్రమం గురించి మరియు గ్రామంలో ఉన్న సమస్యలు గురించి పార్టీ బలోపేతం గురించి చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గరివిడి మండలం అధ్యక్షులు పెద్ది వెంకటేష్, జిల్లా కార్యనిర్వాహన కమిటీ సభ్యులు దన్నాన యేసు, బోడసింగి.రామకృష్ణ, గొల్లబాబు, ముల్లు జగదీష్, చందక బాలకృష్ణ, గణేష్, బాకురు శ్రీను, రెడ్డి ప్రతాప్, మని, గవిడి కృష్ణ, ఎజ్జుపురపు పైడిరాజు, సిరిపురపు రాంబాబు, పైల రమేష్, పైల రాంబాబు, పైల వంశీ, గోళ్లవలస ధనుంజయ, సీతంనాయుడు, ఎజ్జిపురపు పండు, సత్యన్నారాయణ, తల్లపురెడ్డి భాష, సత్య, మరియు జనసైనికులు  తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way