చెత్తపై పన్ను వేసే ప్రభుత్వం, చెత్తను పట్టించుకోలేదు

   మదనపల్లి ( జనస్వరం ) : రాజా నగర్ మొదటి గ్రాస్ లో జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు ఆధ్వర్యంలో జనసేన టిడిపి ఉమ్మడి ప్రచార కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా గౌతమి స్కూల్ ఒకటవ తరగతి నుండి 10 వరకు ఉన్నారు. ఈ స్కూల్ కి అనుకొనే పెద్ద డంపింగ్ యార్డ్ ఉండడం అనేది చాలా బాధాకరమైన విషయం పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారు. చెత్త పన్ను వసూలు చేస్తున్న ఈ ప్రభుత్వం బడి పక్కనే చెత్త వేయడం అనేది ఎంతవరకు సమంజసం. కేవలం బడి పిల్లలకు కాకుండా చుట్టుపక్కల వీధులకు కూడా భయంకరమైన కి కుళ్లిపోయిన చెత్తతో దుర్గంధం వెదజల్లుతున్న పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వము ఇదేనా విద్యార్థుల ఆరోగ్యము ఇదేనా ప్రజల ఆరోగ్యముపై దృష్టి చూపడం అని జనసేన పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి సుకన్య, కవిత ప్రసన్న, మాధవి లత, మమత, జనసైనికులు ధరణి శివ, బహదూర్ శంకర, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way