Logo
Date of Publish : 19 July 2022, 10:13 am
Editor : Sake Naresh

అన్నం పెట్టే రైతన్నే రాజు కావాలి : రాజాం జనసేన నాయకులు

      రాజాం ( జనస్వరం ) : టీమ్ పిడికిలి సహకారంతో రాజాం నియోజకవర్గం నాయకులు యు.పి.రాజు నాయకత్వంలో శ్యాం పురం గ్రామంలో జనసేన రైతు భరోసా యాత్ర వాల్ పోస్టర్స్ ని రాజాం మండల నాయకుడు నమ్మి దుర్గారావు ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు సేవాదృక్పధంతో రాష్ట్రవ్యాప్తంగా 3వేల మంది ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు కుటుంబానికి లక్ష రూపాయలు చొప్పున 30కోట్లు ఆర్థిక సహాయం అందిస్తూ ఆ బాధిత కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్నారన్నారు. అన్నం పెట్టే రైతన్నే రాజు కావాలనదే పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎకల రాము, డోప్ప రాంబాబు, డోప్ప మహేష్, శ్రీను, ఆది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com