Search
Close this search box.
Search
Close this search box.

కందుకూరు గ్రామంలో వాటర్ ట్యాంక్ క్లీన్ చేసిన సిబ్బంది

కందుకూరు

           అనంతపురం రూరల్, సెప్టెంబర్ 3 (జనస్వరం) : అనంతపురం రూరల్ మండలంలోని కందుకూరు గ్రామ పంచాయితీలో ఉన్న వాటర్ ట్యాంక్ ను మున్సిపల్ కార్మికులు మంగళవారం శుభ్రపరిచారు. ఈ మేరకు పంచాయితీ సిబ్బంది మాట్లాడుతూ ఈ వర్షాభావ కాలంలో త్రాగునీరు కలుషితం కాకుండా ముందు జాగ్రత్తలు తీసుకొని ఈ పనులు చేపడుతున్నామని అన్నారు. గ్రామ ప్రజలకు తాగు నీటికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ముందు జాగ్రత్తలు తీసుకొని వాటర్ ట్యాంక్ ను శుభ్రపరిచారు. అలాగే గ్రామం అంతా బ్లీచింగ్ పౌడర్ చల్లి దోమలు వ్యాపించకుండా చూస్తున్నామని అన్నారు. ఈ సీజన్ లో గ్రామంలో మలేరియా, డెంగ్యూ వ్యాధులు ప్రబలకుండా గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుతామని తెలిపారు. తాగునీటి వాటర్ ట్యాంకును శుభ్రం చేయడంపై గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-10-14 at 5.45
కందుకూరులో ఘనంగా పల్లె పండుగ వారోత్సవాలు
IMG-20240918-WA0003
కందుకూరులో స్వచ్ఛత హి సేవా కార్యక్రమం
కందుకూరు
కందుకూరు గ్రామ పంచాయితీలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు
IMG-20240901-WA0142
టీమ్ రాజకీయం ఆధ్వర్యంలో జనసేనాని జన్మదిన సందర్భంగా వనమహోత్సవ కార్యక్రమం
IMG-20240901-WA0082
యూఏఈ అజ్మాన్ మైత్రి ఫామ్ లో ఘనంగా జనసేనాని జన్మదిన వేడుకలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way