Logo
Date of Publish : 01 September 2020, 10:28 am
Editor : Sake Naresh

జనసేనాని జన్మదినోత్సవ వారోత్సవాల సందర్భంగా పార్వతీపురం జనసైనికుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు

జనసేనాని జన్మదినోత్సవ వారోత్సవాల సందర్భంగా పార్వతీపురం జనసైనికుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు 

     జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల్లో భాగంగా పార్వతీపురం ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కరోన మహమ్మారి వలన హాస్పిటల్ నందు ఉన్న అత్యవసర సేవలకు రక్తం కొరత ఏర్పడం వలన అనేకమంది ప్రాణాలు కోల్పోవడం జరుగుతుందని, రక్తం దానం చేయడం అంటే ప్రాణం దానం చేయడం తెలియజేసారు. ఈ కార్యక్రమానికి 20 మంది జనసైనికులు బ్లడ్ డొనేట్ చేశారు. ఈ కార్యక్రమానికి పార్వతిపురం జనసేన పార్టీ బ్లడ్ డోనర్స్ ప్రెసిడెంట్ నాని మరియు వైస్ ప్రెసిడెంట్ ప్రవీణ్, చైతన్య ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య కార్యకర్తలు చందక అనిల్, బంటు శిరీష్, నెయ్యిగాపుల సురేష్, మీసాల రవితేజ మరియు మిగతా కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com