Search
Close this search box.
Search
Close this search box.

కొత్తగూడెంలో జనసేనాని జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు

కొత్తగూడెం

        కొత్తగూడెం ( జనస్వరం ) : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం బస్టాండు సమీప ప్రాంగణంలో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి వీరాభిమాని ఎన్ సతీష్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో జనసైనికులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో మొత్తంగా 63 మంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో సహకరించిన పాండ్రు నాగమణి గారికి మరియు రక్త దానం చేసిన జన సైనికులకు  ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా యువజన విభాగం ఎగ్జిక్యూటివ్ మెంబర్ జగన్ గారు ఇతర జనసైనికులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way