దెందులూరు నియోజకవర్గములో జనసేన నాయకులు ఆత్మీయ సమావేశం

దెందులూరు

       దెందులూరు, (జనస్వరం) : దెందులూరు నియోజకవర్గం బాపిరాజుగూడెం గ్రామం జనసేన పార్టీ కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం జరిగింది. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కోటికలపూడి గోవిందరావు గారి ఆదేశాల మేరకు మట్టా సుధాకర్, మట్టా రంగబాబు(నడిపల్లి గ్రామం) మరియు యాళ్ళ వెంకటేశ్వరరావు (బాపిరాజుగూడెం గ్రామం) గార్ల నేతృత్వంలో జనసేన పార్టీ కార్యకర్తల సంయుక్త సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నాయకులకు, జన సైనికులకు భవిష్యత్తు కార్యాచరణ మరియు పార్టీ బలోపేతం చేయటానికి చేయవలసిన కార్యక్రమలు తెలుపుతూ సమావేశంలో పాల్గొన్న వారి సలహాలు & సూచనలు తీసుకుంటూ కొఠారు ఆదిశేషు దిశా నిర్ధేశం చేశారు. ఈ కార్యక్రమంలో కొఠారు ఆదిశేషు గారితో పాటు ఏలూరు జనసేనపార్టీ నగరాధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, పార్టీ నాయకులు మట్టా సుధాకర్, మట్టా రంగబాబు, బాపిరాజుగూడెం గ్రామ నాయకులు యాళ్ళ వెంకటేశ్వరరావు, చింతలపూడి కొండలు, చింతలపూడి దామోదరరావు, పుప్పాల రామకృష్ణ, పుప్పాల మునేశ్వరరావు, యాళ్ళ సుధాకర్ మరియు జనసేన కార్యకర్తలు, జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way