గ్రామ పంచాయతీలపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై నిరసన కార్యక్రమం చేపట్టిన ఉంగుటూరు జనసేన నాయకులు

    ఉంగుటూరు, (జనస్వరం) : ఉంగుటూరు నియోజకవర్గం నిడమర్రు మండలం ఛానమిల్లి గ్రామంలో సంఘసంస్కర్త జ్యోతిరావు పూలే వర్ధంతి పురస్కరించుకుని జనసైనికుల ఆధ్వర్యంలో నివాళులు అర్పించి, కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 14,15వ ఆర్థిక సంఘం గ్రామ పంచాయతీల నిధులను రాష్ట్ర ప్రభుత్వం వేరే పనులకి మళ్లించడాన్ని ఖండిస్తూ, మళ్లించిన నిధులను తిరిగి పంచాయతీ ఖాతాలకు జమ చేయాలని ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంచి నిరసన తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో అడవికొలను జనసేన పార్టీ గ్రామ సర్పంచ్ పాల వెంకన్న గారు, ఛానమిల్లి గ్రామ ఉప సర్పంచ్ కొండపల్లి శేఖర్, గౌతు వెంకన్న,మరియు నియోజకవర్గ జనసైనికులు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way