విలేకర్ల నిరాహారదీక్షకు మద్దతు తెలిపిన అనంత జిల్లా జనసేన పార్టీ ఉఫాధ్యక్షుడు లాయర్ జయరాం రెడ్డి

విలేకర్లు

          అనంతపురం ( జనస్వరం ) : అనంతపురంలో APUWJ ఆధ్వర్యంలో జరుగుతున్న విలేకర్ల నిరాహారదీక్షకు అనంత జిల్లా జనసేన పార్టీ ఉఫాధ్యక్షుడు లాయర్ జయరాం రెడ్డి మద్దతు తెలిపారు. ఆయన మాట్లాడుతూ విలేఖరుల సమస్యలు తెలిసాక చాలా బాధ కలిగించింది. గత దశాబ్దాల కాలంగా టిడిపి, గతంలో కాంగ్రెస్ ఇప్పుడు వై‌ఎస్‌ఆర్‌సి‌పి పార్టీలు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో పని చేస్తున్నా విలేకరులకు న్యాయం చేయలేని రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని పాలిస్తున్నాయి అంటే ఎంత సిగ్గుచేటని అన్నారు. సర్క్యులేషన్ తక్కువ ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా విలేకర్ల పరిస్థితి ఏంటి వీరు మరియు వీరికుటుంబాలు ఇంకా ఎంత ఇబ్బంది పడుతున్నారని ఆవేదన చెందారు. ఒక్క మారు ఊహించుకోవడానికే చాలా భయం, బాధ కలుగుతుంది. తక్షణమే విలేకర్ల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్ర, జనసైనికులు విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way