ప్రకాశం జిల్లాలోని రైతాంగ సమస్యలు పై జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చిన జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దపూడి విజయ్ కుమార్

ప్రకాశం జిల్లా

     ప్రకాశం, (జనస్వరం) : ప్రకాశం జిల్లాలోని రైతాంగ సమస్యలు, పెరిగిన పెట్టుబడి ఖర్చులు, తగ్గిన సాగు, మరియు మద్దతు ధర పెంపు గురించి జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దపూడి విజయ్ కుమార్ , జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాకనాటి గౌతమ్ రాజ్, ప్రకాశం జిల్లా జనసేన కార్యదర్శి కళ్యాణ్ ముత్యాల, జనసేన నాయకులు చెరుకూరి ఫణి గార్లు కలసి  ప్రకాశం జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ గారికి  వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులను,  రైతుల సమస్యలను, ఈ ప్రభుత్వము పట్టించుకోవడం లేదని అన్నారు. రైతాంగ సమస్యలపై, రైతులకు అండగా  జనసేన పార్టీ పోరాడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమములో  జిల్లా నాయకులు, జనసైనికులు తదితురులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way