డా।। బాబు జగ్జీవన్ రామ్ గారి విగ్రహం పై దాడి బాధాకరం- జనసేన నాయకులు హరీష్ కుమార్ శ్రీకాంత్

డా।। బాబు జగ్జీవన్ రామ్

       శ్రీకాకుళం, (జనస్వరం) :  పలాస కాశీబుగ్గ బస్సు స్టాండ్ దగ్గర వున్నా డా।। బాబు జగ్జీవన్ రామ్ గారి విగ్రహం పై గుర్తు తెలియని దుండగులు దాడి చేయటంతో జనసేన నాయకులూ హరీష్ కుమార్ శ్రీకాంత్  గారు సందర్శించి తన బాధను వ్యక్తపరిచారు. దేశ అత్యున్నత వ్యక్తులలో ఒకరైనా డా।। బాబు జగ్జీవన్ రామ్ గారు దేశం కోసం, స్వాతంత్ర్యము కోసం ఆయన చేసిన కృషి గొప్పదని, దేశ ఉప ప్రధానిగా, లోక్ సభ ప్రతిపక్ష నేతగా, దేశ రక్షణ శాఖా మంత్రిగా దేశానికి ఆయన చేసిన సేవలు మరపురానివని, అలాంటి గొప్ప వ్యక్తి విగ్రహం మీద దాడి జరగడం బాధాకరమని, పోలీసు శాఖ వారు తాగుబోతులు, పిచ్చివాళ్లు ఈ చర్యకు పాల్పడ్డారని చెప్పకుండా నిజాయితీగా దర్యాప్తు జరిపి దోషులను శిక్షించాలని కోరారు. ఈ విగ్రహానికి ప్రభుత్వం పునర్మించాలని లేని పక్షంలో మేమే మా సొంత నిధులుతో నిర్మిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు గిరీష్, ఉదయ్, దీనాపాత్రో, ఉదయ్ , చరణ్ తదితురులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way