Search
Close this search box.
Search
Close this search box.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి 50వ జన్మదిన వేడుకలు నిర్వహించిన గోరంట్ల జనసేన నాయకులు

గోరంట్ల

         గోరంట్ల, (జనస్వరం) :  గోరంట్ల మండలములో  స్థానిక శ్రీ వినాయక మందిరంలో జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  గారి జన్మదినం పురస్కరించుకొని జనసేన నాయకుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి బాలికల హాస్టల్ లో కేక్ కటింగ్ చేసి వేడుకలు నిర్వహించి పలువురికి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి పత్తి చంద్రశేఖర్ గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో మచ్చలేని నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అని చెపుతాము అన్నారు. అలాగే రాబోయే రోజుల్లో జనసేన నాయకులు అందరూ మరింతగా కష్టపడి పార్టీని బలోపేతం చేస్తామని మరియు ఏ రాష్ట్రంలో లేని రోడ్లు మన రాష్ట్రంలో రోడ్లు ఎక్కడ చూసినా చాలా దారుణంగా ఉన్నాయి. రానున్న రోజుల్లో రోడ్లు బాగా చేయకపోతే అక్టోబర్ 2 వ తేదీన మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మరియు జనసేన నాయకులు అందరం కలిసి శ్రమదానం చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పత్తి చంద్రశేఖర్, జిల్లా కార్యదర్శి సురేష్, సంతోష్, మల్లికార్జున వీర మహిళ కావేరి, మధు, చిన్న, బాబజాన్, బాబర్, మహేష్, అమర్, రవి కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way