ఆముదాలవలసలో క్రియాశీలక సభ్యత్వ కిట్లు పంపిణీ

ఆముదాలవలస

              ఆమదాలవలస నియోజకవర్గంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన క్రియాశీలక సభ్యత్వ కిట్లు పంపిణీ కార్యక్రమానికి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శులు శ్రీ తమ్మిరెడ్డి శివశంకర్ గారు & శ్రీమతి.పాలవలస యసస్వీ గారు ముఖ్య అతిథులుగా హాజరైనారు. క్రియాశీలక సభ్యులకు కిట్లు అందచేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో శివశంకర్ గారు మాట్లాడుతూ ఆమదాలవలస నియోజకవర్గం యొక్క ప్రాముఖ్యతను మరియు నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ పేడాడ రామ్మోహన్ రావు గారి పోరాట పటిమను కొనియాడారు. అలాగే జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way