స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణపై రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి : జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి కూసంపూడి శ్రీనివాస్‌

స్టీల్‌ప్లాంట్‌

      అమరావతి, (జనస్వరం)  :  విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ అంశంలో వైకాపా ఉత్తుత్తి డ్రామాలాడుతుందని, ఆ పార్టీ ఎంపీలు గాల్లో కత్తులు తిప్పుతున్నారే తప్ప రాజ్యాంగబద్ధ ప్రయత్నాలు చేయడం లేదని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి కూసంపూడి శ్రీనివాస్‌ గారు విమర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ గారు తాడేపల్లి నుంచి లేఖలు రాస్తూ ఉన్నారే గానీ, ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలిసి స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ కాకుండా ఎందుకు ప్రయత్నించడం లేదో చెప్పాలన్నారు. రాష్ట్ర ప్రజలకు వైకాపా ప్రభుత్వం స్లీల్‌ ప్లాంట్‌ వ్యవహారంపై సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. తక్షణమే అన్ని పార్టీలు, ప్రజా సంఘాలను కలుపుకొని అఖిలపక్షం ఏర్పాటు చేయాలని కూసంపూడి శ్రీనివాస్ గారు ఈ ప్రభుత్వాన్ని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way