పన్నులతో ప్రజలపై పెనుభారం : గుంటూరు జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు

గుంటూరు

         గుంటూరు,  (జనస్వరం) : వైసీపీ పాలనలో నిత్యావసరాల వస్తువులపై వీరబాధుడు పథకం మాత్రం విజయవంతంగా అమలవుతోందని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు గారు ఎద్దేవా చేశారు. ఆదివారం గుజ్జనగుండ్ల సెంటర్‌లో జనసేన నాయకుడు చేజర్ల శివకుమార్‌ ఆధ్వర్యంలో మూలధనం ఆధారిత పన్ను పెంపుపై నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో ఆయన ప్రనంగించారు. ఆస్తిపన్ను, చెత్తపన్ను వంటి నిర్ణయాలతో ప్రజలు నడ్డివిరుస్తున్న ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. కార్పొరేటర్‌ వద్మావతి జనసేన నాయకులు ఆళ్ల హరి, నక్కల పంశీ, పద్మావతీ, సుంకే శ్రీనివాస్‌, ప్రసాద్‌, నాగరాజు, శిఖా బాలు, గుర్రాల కోటేశ్వరరావు, శెట్టి వెంకటేశ్వర్లు, చిమట చైతన్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way