ఒంగోలులో జనసేనపార్టీ ఆధ్వర్యంలో ” జనంలోకి జనసేన ” కార్యక్రమం

ఒంగోలు

               ప్రకాశం ( జనస్వరం ) : ఒంగోలులోని 15 వ డివిజన్ లో జనంలోకి జనసేన అనే కార్యక్రమంతో ప్రజా సమస్యలు తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ డివిజన్ లో ప్రజల నుంచి తెలుసుకున్న సమస్యలు ఏమిటంటే ధరల పెరుగుదల, ఆస్తి పన్ను, చెత్త పన్ను పెంపు, డ్రైనేజీ సమస్య, వాటర్ సమస్యల మీద ముఖ్యంగా మహిళలు తమ అభిప్రాయలు తెలియజేసారు. ఈ సమస్యల మీద రానున్న రోజుల్లో ఒంగోలు నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తాము సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు చిట్టెం ప్రసాద్, కళ్యాణ్ ముత్యాల, రాయని రమేష్, బండారు సురేష్, మేడిశెట్టి సుబ్బారావు, చంగళశెట్టి సుధాకర్, ఈదుపల్లి మని, భూపతి రమేష్, బొందిల మధు, తిరుమల శెట్టి నాని, గిరి ఈదుపల్లి, శంకర్, అవినాష్, శ్రీను, ప్రేమ్ సాయి, దీపు మరియు జనసేన వీర మహిళలు శ్రీదేవి బొందిల, ప్రమీల, కోమలి, అరుణ రాయపాటి, వాసుకి నాయుడు తదితరులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way