వైసీపీ ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ కాలెండర్ పై నిరసిస్తూ జనసేన నాయకులు పేడాడ రామ్మోహనరావు గారు ధర్నా

వైసీపీ

            ఇటీవల వైసీపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉద్యోగ కాలెండరుని నిరసిస్తూ విద్యార్థి సంఘాలు AISF, SFI, PDSU మరియు యువజన సమాఖ్య AIYF, DIYF, APNPS ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన ర్యాలీకి జనసేన, బిజెపి ఉత్తరాంధ్ర సమన్వయ కమిటీ సభ్యులు పేడాడ రామ్మోహనరావు మద్దతుగా నిలిచారు. ఈ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు ఆయా సంఘాల నేతలను, రామ్మోహనరావు తదితరులను అరెస్టు చేసి స్థానిక 2 టౌన్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. పేడాడ రామ్మోహనరావు గారు మాట్లాడుతూ ఉద్యోగ క్యాలెండర్ పేరుతో రాష్ట్రం లోని నిరుద్యోగులను మోసం చేశారని, ఈ రాష్ట్రం లో పుట్టడమే వారు చేసిన పాపమా? అని వాపోయారు. సత్వరమే ఖాళీలను భర్తీ చేస్తూ కొత్త క్యాలెండర్ ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్రంలో నిరుద్యోగుల పక్షాన పోరాటానికి జనసేన సిద్దంగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way