విశాఖలో దివ్యాంగుల ఆశ్రమాన్ని ప్రభుత్వం కూల్చడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన బాపట్ల దివ్యాంగ జనసేన నాయకులు

విశాఖ

              విశాఖపట్టణం మానసిక దివ్యాంగుల రోడ్డున పడ్డ వేసిన వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీసిన బాపట్ల దివ్యాంగ జనసేన నాయకులు గోగన ఆదిశేషు గారు. బాపట్లలోనే జనసేన పార్టీ కార్యాలయంలో పత్రికా ప్రకటన జనసేన పార్టీ దివ్యాంగుల జనసైనికుడు గోగన ఆదిశేషు మాట్లాడుతూ ఐదో తారీఖు శనివారం నాడు విశాఖపట్నంలోనే మానసిక దివ్యాంగుల పాఠశాలను కూల్చివేసిన రాష్ట్ర ప్రభుత్వం. దివ్యాంగులకు ఏ విధమైన సహాయం చేయలేక పోయినా కూడా గత ప్రభుత్వాలు కట్టించిన దివ్యాంగుల వసతిగృహాన్ని కూల్చి వేస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి దివ్యాంగుల మీద ఎంత మంచి అభిప్రాయం ఉందో రాష్ట్రంలో ఉన్న అన్నా ఒక్క దివ్యాంగులు అందరూ తెలుసుకోవాలి. వెంటనే 10 కోట్ల రూపాయలతో దివ్యాంగుల వసతిగృహాన్ని పడవేసిన దగ్గరే ఏర్పాటు చేయాలని కోరారు. జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడు గోగన ఆదిశేషు జనసేన పార్టీ తరుపున డిమాండ్  చేయడ౦ జరిగింది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way