శ్రీ పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని బాపట్లలో జనసేన నాయకులు, వీర మహిళల పూజలు

               బాపట్ల పట్టణంలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు త్వరగా కరోనా మహమ్మారి నుండి కోలుకోవాలని హోమం & ప్రత్యేక పూజలు నిర్వహించబడింది. అనునిత్యం ప్రజల సంక్షేమం గురించి కాంక్షించే జనసేనాని త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల నియోజకవర్గ నాయకులు నామన వెంకట శివనారాయణ గారు, పట్టణ నాయకులు ఆరుమల్ల సుజిత్ గారు, ఉసా ప్రసాద్ గారు, కర్లపాలెం ఎంపీటీసీ-3 అభ్యర్థి ఆగిశెట్టి విజయ మాధురి గారు, జనసైనికులు పర్వతరెడ్డి యల్లమంద, కొల్ల కార్తీక్, ఉమ్మారెడ్డి శ్రీనివాస్, గండూరి మోహన్ రావు, సాయి, అశోక్, బంటి, ఆగిశెట్టి గోపి రాజా, మరియు అభిమానులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way