సంధ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో జనసైనికుల అన్నదాన కార్యక్రమం

సంధ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో జనసైనికుల అన్నదాన కార్యక్రమం.

      నంద్యాల పట్టణంలో సంధ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక NGO’s కాలనిలో అనాధ పిల్లలకు జనసైనికుల అధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా సంధ్య ఫౌండేషన్ ఫౌండర్ నాని మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఇలాంటి పేద వారికి సహకరించాలని , చాలా మంది పేద వారు అన్నం లేక చాలా అవస్థలు ఎదుర్కొంటున్నారని అలాంటి వారికి ఈ సమయంలో అందరూ చేదోడువాదోడుగా ఉండాలని కోరారు అలాగే రానున్న రోజుల్లో సంధ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని అన్నారు అంతేకాకుండా అందరూ సేవ కార్యక్రమలు చేస్తూ అందరికి ఆదర్శంగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాజు, ప్రసాద్, అశోక్, శివ, సతీష్, హుస్సేన్, అనిల్ మరియు తదితర జనసైనికులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way