విజయనగరం పార్టీ ఆఫీసులో గిద్దలూరు MLA మరియు వారి అనుచరుల చర్యలు తీసుకోవాలని నిరసన దీక్ష

                ఈ రోజు ఉదయం 11గంటలకు జనసేన పార్టీ విజయనగరం కార్యాలయంలో, రాష్ట్ర పొలిటికల్ అఫైర్స్ కమిటి సభ్యరాలు శ్రీ పాలవలస యశస్వి గారి ఆదేశాలు మేరకు గిద్దలూరులో జనసేన పార్టీ కార్యకర్త ఆత్మహత్యకు ప్రేరేపించిన గిద్దలూరు MLA మరియు వారి ప్రధాన అనుచరులు పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నిరసన దీక్ష చేయడం జరిగింది. తక్షణమే వారిని శిక్షించాలని కోరారు. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని అన్నారు. ఈ దీక్షా కార్యక్రమంలో విజయనగరం ముఖ్య నాయకలు రవితేజ, మిడతాన రవికుమార్, చక్రవర్తి, సతీశ్, నరసింగరావు, పుష్ప, సురేశ్, దాసరి యోగేష్, మోపాడ అనీల్, లోకల్ బాయ్ ప్రసాద్, విశ్వ, రాకేష్, సునీల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way