పేదలకు 20 వేల రూపాయల నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన జనసైనికులు

                విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం ఎల్.కోట మండలం కొట్యాడ గ్రామంలో నేనుసైతం సేవ సంగమ్ శ్రీ జొన్నపల్లి శివాజీ ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్బంగా నిర్వహించిన కార్యక్రమం లో గ్రామంలో పేదలకు 20 వేలు రూపాయలు నిత్యావసర సామగ్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ తరపున ముఖ్య అతిధిగా నియోజకవర్గం నాయకులు శ్రీ వబ్బిన సతీష్ గారు చేతుల మీదుగా అందించటం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎప్పుడో ఏదో జరిగినప్పుడు కాకుండా శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకొని గత ఆరు ఏళ్ళగా ప్రతీ ఏడాది కూడా సంక్రాంతి రోజున ఇటువంటి కార్యక్రమం చెయ్యటం సంతోషకరం. యువత అంతా కూడా దీనిని ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way