జనసేన పార్టీ ఆధ్వర్యంలో మైలవరం నియోజకవర్గంలో ఘనంగా సంక్రాంతి వేడుకలు

        ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి పిలుపుమేరకు మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఆఫీసులో అక్కల రామ్ మోహన్ రావు గారి ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి వేడుకలు జరిగినాయి. ఈ కార్యక్రమాన్ని జనసేన పార్టీ వీర మహిళలు పాలు పొంగించి ప్రారంభించారు. తర్వాత పూజా కార్యక్రమం నిర్వహించి భోగి మంటలు వెలిగించి కార్మిక కర్షక బడుగు బలహీన వర్గాలు 2020 సంవత్సరంలో కారోనకారణంగా పడినటువంటి బాధలను పారద్రోలి కొత్త సంవత్సరంలో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వెలుగొందాలని కోరుకుంటూ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అ అధికార ప్రతినిధి మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ అయినటువంటి అక్కల రామ్మోహన్ రావు గారు అలాగే మండల పార్టీ నాయకులు చెరుకుమల్లి సురేష్, శ్రీకాంత్ గారు,ఉదయ్ గారు,బ్రహ్మయ్య గారు,రమేష్, రాయుడుగారు, రమేష్ గారు, సతీష్ గారు, మురళి కృష్ణ గారు, వీర మహిళలు లక్ష్మీ గారు, కాంతారావు గారు, నరసింహారావు గారు, ఎర్రంశెట్టి నానిగారు,బండి వంశీ, శివ, కోలా రాజు గారు, ప్రవీణ్, రమేష్, ఆదినారాయణ, జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way