కార్మికులకు అండగా జనసేన, జనసేన వీరమహిళ తులసి ఆధ్వర్యంలో 40 మదికి దుప్పట్లు పంపిణీ

             జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలమేరకు రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలంలో జనసేన వీరమహిళ తులసి గారి ఆధ్వర్యంలో దాదాపు 40 మంది రిక్షా కార్మికులకు, పారిశుద్ధ కార్మికులకు జనసేన పార్టీ తరుపున దుప్పట్లు పంపిణీ చెయ్యడం జరిగింది. అనంతరం మాట్లాడుతూ మా జనసేన పార్టీ ఎప్పుడూ పదవులకోసం కాకుండా, ప్రజలకోసం పనిచేసే దిశగా ముందుకు వెళ్తుంది అని చెప్పడం జరిగింది.  ఈ చలి కాలంలో చలికి బాధపడుతున్న కార్మికులకు ఆసరాగా ఉండాలని వారికి దుప్పట్లు పంచడం జరిగింది. కార్మికులు కూడా అనునిత్యం తమ చమటను ధారపోసి శ్రమైక జీవనం సాగిస్తున్నారన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way