కళ్యాణదుర్గం నియోజకవర్గంలో జోరుగా ఇంటింటా ఎన్నికల ప్రచారం

        కళ్యాణదుర్గం, ఏప్రిల్ 05 (జనస్వరం) : కళ్యాణదుర్గం నియోజకవర్గం, బ్రహ్మసముద్రం మండలం, “ఎరడికెర” గ్రామపంచాయితీలో జనసేన+టిడిపి+బిజెపి ఉమ్మడి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబుకి మద్దతుగా వారి కుటుంబ సభ్యులతో కలిసి జనసేన+టిడిపి ఇంటింటా ఉమ్మడి ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి మేనిఫెస్టో అంశాలను, సూపర్ సిక్స్ పథకాలను వివరించడం జరిగింది. జనసేన పార్టీ ఇంచార్జ్ బాల్యం రాజేష్  సూచనలతో ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ తరఫున నియోజకవర్గ జనసేన వీరమహిళలు షేక్ తార, మమత, కల్పన, కళ్యాణదుర్గం పట్టణ అధ్యక్షులు వంశీకృష్ణ, కళ్యాణదుర్గం మండల అధ్యక్షులు జాకీర్ హుస్సేన్, కళ్యాణదుర్గం మండల కమిటీ సభ్యులు అనిల్ పాల్యం, చిత్తప్ప, బ్రహ్మసముద్రం మండల కార్యదర్శులు ఎరడికెర క్యాతన్న, ఎరడికెర సురేష్, బుడిమేపల్లి K.T.తిమ్మరాజు, ఒకిల్ రాజన్న, బ్రహ్మసముద్రం మండలం జనసేన పార్టీ తరఫున పాల్గొన్నారు. అదేవిధంగా జనసేన-టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way