Search
Close this search box.
Search
Close this search box.

చేనేత కుటుంబాన్ని పరామర్శించిన జనసేన నాయకులు రామ శ్రీనివాస్

      రాజంపేట, మార్చి26 (జనస్వరం) : ఉమ్మడి కడప జిల్లా రాజంపేట నియోజకవర్గ పరిధిలోని ఒంట్టిమిట్ట మండల పరిధిలో కొత్త మాదారంలో ఇటీవల కాలంలో పాల సుబ్బారావుతో పాటు ఆయన సతీమణి చిన్న కుమార్తె, వైసీపీ ప్రభుత్వ పాలకులు వర్గీయులు భూ దాహానికి పాల్పడి రెవెన్యూ అధికారులు ద్వారా భూమి ఆధారాలు టెంపరింగ్ తో తారుమారు చేసిన సమస్యలు పట్ల తిరిగి ఆధారాలు దక్కించుకునేందుకు కొన్ని సంవత్సరాల పాటుగా అప్పులు పాలై సహణం కోల్పోయి తీవ్రంగా మనస్తాపం చెంది ఆత్మహత్యలు చేసుకున్న చేనేత కుటుంబానికి మరియు ఆయన పెద్ద కుమార్తె నిత్యా లక్ష్మీ ప్రసన్నకు జనసేన తరపున రామ శ్రీనివాస్ అండగా ఉంటామని మనోధైర్యం కల్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way