Search
Close this search box.
Search
Close this search box.

కొణతాల నివాసంలో కొణతాలతో కొణిదెల భేటీ

  అనకాపల్లి, ఫిబ్రవరి 16, జనస్వరం : జనసేన నాయకులు కొణిదెల నాగబాబు మర్యాద పూర్వకంగా శుక్రవారం సాయంత్రం కొణతాల నివాసంలో ఉత్తరాంధ్ర సీనియర్ నాయకులు మాజీమంత్రి జనసేన నాయకులు కొణతాల రామకృష్ణ తో భేటీ అయ్యారు. ప్రస్తుత రాజకీయాలపై చర్చించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థుల గెలుపుకు, పార్టీ బలోపేతానికి సుదీర్ఘంగా చర్చించారు. వీరితోపాటు రూరల్ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు ఉత్తరాంధ్ర నాయకులు సుందరపు సతీష్ కుమార్ ఎలమంచిలి నియోజకవర్గ ఇన్చార్జ్ సుందరపు విజయ్ కుమార్ పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way