నందలూరులో జనసైనికుల ఆత్మీయ సమావేశం

    రాజంపేట ( జనస్వరం ) : నందలూరు మండల కేంద్రంకు విచ్చేసిన అతికారి దినేష్ గారికి పేటగడ్డ ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా నందలూరు మండల జనసేన నాయకులు మస్తాన్ రాయల్, రత్నం అతికారి దినేష్  సహకారంతో ఆత్మీయ సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు ముఖ్య అతిధిగా విచ్చేసిన అతికారి దినేష్  తనను ఇంత అభిమానిస్తున్న పేటగడ్డ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ నన్ను ఇంత అభిమానిస్తున్న ఈ ప్రాంతం నాకు నా సొంత మండలం సిద్ధవటం ఎలాగో నాకు నందలూరు మండలం అంతే అని తెలియజేశారు. నందలూరు యువత కొరిక మేర నందలూరు మండల కేంద్రంలో లైబ్రరీ ఏర్పాటు చేస్తాను అని హామి ఇవ్వడం జరిగింది. అలాగే మన ప్రాంతం నుంచి వలసలు ఎక్కువగా ఇవి ఆగలంటే మీ బిడ్డను అయిన నాకు అండగా వుండండి మన ప్రాంతంలో జనసేన-TDP ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పరిశ్రమను తీసుకవస్తాను అని హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నందలూరు మండల నాయకులు కొట్టే శ్రీహరి, ఉపేంద్ర, నరసింహా చెర్రి, మంకు వెంకటేశ్, గుగ్గిళ్ళ నాగర్జున జనసైనికులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way