జనసేన పార్టీ ముంచంగిపుట్టు మండల కమిటీ సమావేశం

    అరకు ( జనస్వరం ) : అరకు నియోజకవర్గంలోని ముంచంగిపుట్టు మండలం జనసేన పార్టీ మండల అధ్యక్షుడు ఆర్.శ్రావణ కుమార్ ఆధ్వర్యంలో మండల కమిటీ సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని అన్ని పంచాయతీ కేంద్రాల్లో పర్యటించి అక్కడి సమస్యలు తెలుసుకోవటం, సమస్యల పరిష్కారం కోసం కృషి చేసే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే విధంగా గ్రామ స్థాయిలో జనసేన పార్టీ బలోపేతం చేసే చర్యల్లో భాగంగా పంచాయతీ కమిటీలు ఏర్పాటు చేయటం వంటి అంశాలకు సంబంధించి రూట్ మ్యాప్ ను తయారు చేసుకోవటం జరిగింది. ఈ కార్యక్రమం అరకు జనసేన పార్టీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇంచార్జ్ చెట్టి.చిరంజీవి  సమక్షంలో జరిగింది. ఈ కార్యక్రమంలో అరకు మండల అధ్యక్షులు  అల్లంగి రామకృష్ణ, మరియు ముంచంగిపుట్టు మండల నాయకులు జి సతీష్ కుమార్, కె చందు, పి మురళి, ఎం సూర్యనారాయణ, నాగేంద్ర, సన్యాసి, సాయి, గణ తదితరులు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way