కర్నూలులో జనసేన పార్టీ క్రీయాశీలక సభ్యత్వ నమోదు ప్రారంభం

కర్నూలులో జనసేన పార్టీ క్రీయాశీలక సభ్యత్వ నమోదు ప్రారంభం

                       జనసేన పార్టీ అధినేత శ్రీ_పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు కర్నూల్ నియోజకవర్గ క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన జనసేన పార్టీ రాయలసీమ సంయుక్త కమిటీ సభ్యులు మరియు పాణ్యం నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ చింతా సురేష్ బాబు గారు ఈ సందర్భంగా సురేష్ బాబు గారు మాట్లాడుతూ ఈరోజు కర్నూల్ పట్టణానికి సంబంధించి 14 మంది సభ్యులతో కూడిన క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభించారు. ఈరోజు కర్నూలు నియోజకవర్గంలోని జనసేన కార్యకర్తలను అందర్నీ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసే దిశగా ఈ కార్యక్రమం రూపొందించబడింది అని తెలిపారు. అదేవిధంగా జనసేన కార్యకర్తలు ప్రతి ఒక్కరు క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసుకోవాలని కోరారు. క్రియాశీలక సభ్యత్వం పొందిన ప్రతి జనసేన కార్యకర్త కు ఐదు లక్షల రూపాయల ప్రమాదభీమా జనసేన పార్టీ ప్రవేశ పెట్టబోతోంది. ఇంత పెద్ద మొత్తం దేశ చరిత్రలోనే ఏ రాజకీయ పార్టీ కార్యకర్తలకు ఇలాంటి భీమ కూడా తీసుకు రాలేదు. అలానే ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదం జరిగితే 50 వేల రూపాయల ఖర్చుల నిమిత్తం ఈ బీమా వర్తింపజేస్తూ ఉందని ఈ బీమా ను ప్రతి ఒక్క క్రియాశీలక కార్యకర్త కు ఈ బీమా వర్తింప చేసేలా చూడాలని సూచించారు. ఈ కమిటీ ఈరోజు నుండి 15 రోజుల్లోగా నియోజకవర్గస్థాయిలో కార్యకర్తలను గుర్తించి సభ్యత్వ నమోదు చేయాలని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way