అగ్నిప్రమాదంలో ఇల్లు కోల్పోయిన వ్యక్తికి జనసేన సాయం

     అమలాపురం ( జనస్వరం ) : అమలాపురం రూరల్ మండలం సాకుర్రు గున్నేపల్లి గ్రామంలో అగ్నిప్రమాదానికి గురైన జనసైనికుడు బొలిశెట్టి శివ ఇంటిని సందర్శించారు. మిత్రపక్షం తెలుగుదేశంతో కలిసి జనసేనపార్టీ తరపున వారికి భరోసా ఇచ్చి తక్షణమే వారి కుటుంబానికి 51,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. వారికి అన్నివిధాలా అండగా ఉంటాం అని భరోసాఇచ్చి జనసేనపార్టీ మరియు తదేకం ఫౌండేషన్ ఆధ్వర్యంలో త్వరలోనే వారికి ఇల్లు నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చినారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ అమలాపురం నియోజకవర్గ ఇంచార్జ్ శెట్టిబత్తుల రాజబాబు, జనసేనపార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సందాడి శ్రీనుబాబు, కార్యదర్శి చిక్కాల సతీష్, సంయుక్త కార్యదర్శి చిక్కం భీముడు, పార్టీ నాయకులు గండి స్వామి, సుధా చిన్న, ఆకుల బుజ్జి, పిండి రాజా, పొణకల ప్రకాష్,ఆకేటి వెంకన్న,మొయిల శివ, మోకా బాలయోగి, ముత్తాబత్తుల శ్రీను, సత్తి శ్రీనివాస్, దంగేటి శ్రీహరి, పినిశెట్టి సురేష్, మారిశెట్టి రమేష్, అరళ్ళపల్లి దుర్గ, కుంపట్ల రమేష్, పలాచోళ్ల వేణు, గుమ్మళ్ల అచ్యుతరామయ్య, చిక్కం సూర్యమోహన్, మంచిగంటి మాచరరావు, గోలకోటి వెంకటేశ్ , వంగా నాయుడు, సుధా బుల్లిఅబ్బులు, గోలకోటి తాతాజీ, లంకే వెంకటరావు, గోలకోటి తాతాజీ, వర్రే సూరిబాబు, పిండి సురేష్, నల్లా రాము, జనిపల్లి శివాజీ, మరియు తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way