Search
Close this search box.
Search
Close this search box.

లక్ష్మీపురంలో జనసేన తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరణ

   పూటలపట్టు ( జనస్వరం ) : ఐరాల బంగారుపాళ్యం మండలం లక్ష్మీపురం లో జనసేన తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరించిన బంగారుపాళ్యం మండలం జనసేన పార్టీ మండల అధ్యక్షుడు కోడి చంద్రయ్య మండల ఉపాధ్యక్షులు బాలు గ్రామస్తుల ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఐరాల మండలం గుబలవారిపల్లి ఉమ్మడి జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి ఏపీ శివయ్య, పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి నెహ్రు రాయల్, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ శివప్రసాద్ బంగారుపాళ్యం మండలం కమిటీ సభ్యులు , జనసేన పార్టీ పూతలపట్టు మండల అధ్యక్షుడు మనోహర్, కేజీ సత్రం కిషోర్ కుమార్, తెలుగుదేశం నాయకులు జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way