జనసేన పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి యువకుడు పని చేయాలి

   కావలి ( జనస్వరం ) : రూరల్ మండల అధ్యక్షులు తిరుపతి స్వామి ఆధ్వర్యంలో కావలి రూరల్ మండలం శ్రీరాంపురం గ్రామంలో జనసేన పార్టీ నాయకులు లక్ష్మణ్, రామకృష్ణ, జయరాం ఆధ్వర్యంలో ఏన్నారై జనసేన నాయకులు కోట్టే ఉదయ భాస్కర్ సౌజన్యంతో పంపించిన జనసేన పార్టీ కేలెండర్లు ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో సిద్దు మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి అవినీతి అరాచకాలు విపరీతంగా పెరిగిపోయాయన్ని రాష్ట్రంలో అభివృద్ధి లేక యువతకు ఉపాధి లేక పక్క రాష్ట్రాలకు వలసలు పోతున్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించకపోతే మనకు భవిష్యత్తు లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో రూరల్ జనసేన నాయకులు లక్ష్మణ్, రామకృష్ణ, జయరాం, సురేంద్ర, సాయి, మధు, సుబ్బరాయిడు, హరి, రాంబాబు, సురేష్, రమేష్ పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way