Search
Close this search box.
Search
Close this search box.

శ్రీకాకుళం జనసేన నాయకుల ఆత్మీయ సమావేశం

    శ్రీకాకుళం ( జనస్వరం ) : ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో జిల్లా అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ గారితో కలిసి పాల్గొన్న నియోజకవర్గ జనసేన నాయకులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిసిని చంద్రమోహన్ గారు జిల్లా అధ్యక్షులుగా నియమితులవడం శుభపరిణామమని అన్నారు. అలాగే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలను మరియు జిల్లా అధ్యక్షుల సూచనలను పాటిస్తూ మరింత ఉత్సాహంతో పని చేస్తామని అన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ టిడిపితో కలిసి పనిచేస్తూనే జనసేన పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సమన్వయకర్తలు పెదాడ రామ్మోహనరావు, గేదెల చైతన్య, కనితి కిరణ్ కుమార్, దాసరి రాజు, విశ్వక్సేన్, ఎన్ని రాజు, డాక్టర్ దుర్గారావు, నిమ్మల నిబ్రం, బలగ ప్రవీణ్ కుమార్, జిల్లా నాయకులు పాత్రుని పాపారావు, పొగిరి సురేష్ బాబు, భూపతి అర్జున్, తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way