దోమకొండ అశోక్ ఆధ్వర్యంలో 7వ డివిజన్ ఆత్మీయ సమావేశం

దోమకొండ

   విజయవాడ ( జనస్వరం ) : జనసేన పార్టీ తూర్పు నియోజకవర్గం యువ నాయకులు దోమకొండ అశోక్ ఆధ్వర్యంలో 7వ డివిజన్ ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి, తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త అమ్మిశెట్టి వాసు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షురాలు దోమకొండ మేరీ గారు, 8వ డివిజన్ అధ్యక్షులు మట్ట వివేక్, 19వ డివిజన్ అధ్యక్షులు వాటాల హరిప్రసాద్, 7వ డివిజన్ ఉపాధ్యక్షులు పెళ్లూరి ఉమామహేశ్వరరావు, నగర నాయకులు మర్రిరెడ్డి రాఘవ, నగర వీర మహిళ మొగదల సుజాత రావు, సాదిరెడ్డి శ్రీను, బండి ప్రదీప్, తాడేపల్లి సాయి మోహన్, సాయి బ్రహ్మాజీ, భోగాది అనిల్ గారు, దుప్పుల రమేష్, రంగా , మరియు 7వ డివిజన్ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way