Search
Close this search box.
Search
Close this search box.

నగరంలో నిరుపయోగంగా ఏర్పాటు చేసిన అభ్యంతరకర ఫ్లెక్స్ లను వెంటనే తొలగించండి

   నెల్లూరు ( జనస్వరం ) :  నగరంలో నిరుపయోగంగా ఏర్పాటుచేసిన అభ్యంతరకర ఫ్లెక్స్ లను వెంటనే తొలగించండంటూ జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ మున్సిపల్ కమిషనర్ గారు అందుబాటు చేయడం లేకపోవడంలో డిప్యూటీ కమిషనర్ గారిని,నగర డి.ఎస్.పి గారిని,వన్ ఎస్సై గారిని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… జనసేన తరఫున ముఖ్య నాయకులు వస్తే ఒకటిన్నర రోజు ఫ్లెక్సీల పై నానా రాద్ధాంతం చేసిన అధికారులు అనుమతులు లేని పలు అభ్యంతర ఫ్లెక్సీలు తొలగించడంలో ఎందుకు వెనుకంజ వేస్తున్నారు. ఉన్నత చదువులు చదువుకొని ఐఏఎస్ కేడర్లో ఉన్న ఉద్యోగులు వీటిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఎటువంటి అసమానతలు లేకుండా విధులు నిర్వర్తించాల్సిన అధికారులు పక్షపాత వైఖరి చూపడం మంచిది కాదు. ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు రాబోయే మూడు నెలల్లో ఎక్పైరీ అయుపోతుంది. మరిన్ని ఉన్నత శిఖరాలు అందుకోవాల్సిన అధికారులు వారి ప్రలోభాలకు గురి అవ్వవద్దని మనవి. వెంటనే చర్యలు తీసుకుని ఫ్లెక్సీలను తొలగించాలి. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుకుల తో కార్యదర్శి ప్రశాంత్ గౌడ్, హేమచంద్ర యాదవ్, షాజహాన్, ఖలీల్, వర్షన్ కేశవ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way