ఆచంటలో జనసైనికుల ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవం కార్యక్రమం

ఆచంట

         ఆచంట ( జనస్వరం ) : రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పోడూరు గ్రామంలో జనసేన పార్టీ గ్రామ అధ్యక్షులైన బొక్క గణపతి  ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ మండల అధ్యక్షులు రావి హరీష్ మాట్లాడుతూ రాజ్యాంగం అనేది ఒక మతానికి పవిత్ర గ్రంథం ఎలాగో అలాగా దేశానికి పవిత్రమైన ఒక గ్రంథం గా దేశంలో పరిపాలన విధానం అలాగే సామాజిక న్యాయం ఆర్థిక సమానత్వం వీటన్నిటిని కలిపి ఒక గ్రంథంలో పొందుపరిచి ఉన్నారని అన్నారు. అదే రాజ్యాంగం అని దాన్ని సక్రంగా అవలంబించే నాయకులు నాయకత్వం ఉన్న రోజునే అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం యొక్క ఆశయం నెరవేరుతుందని మాట్లాడటం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ జనసేన పార్టీ నాయకులు తోలేటి వేణు, పోడూరు టిడిపి గ్రామ నాయకులు దిలీప్ కుమార్, జనసేన పార్టీ నాయకులు కడలి మహేంద్ర, కర్న్ ఆనంద్,  కుడిపూడి నాగరాజు, సేలబోయిన భాను పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way