ఉమ్మడి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపిద్దాం : ఏపీ శివయ్య

   చిత్తూరు ( జనస్వరం ) :  త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికలలో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాల కలయికలో పోటీ చేయనున్న ఉమ్మడి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు జనసేన పార్టీ మరియు తెలుగుదేశం పార్టీ గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నాయకులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఏవైనా బేధాభిప్రాయాలు ఉంటే విస్మరించాలని కోరారు. ప్రజలకు పొత్తుల ఆవశ్యకత గురించి క్షుణ్ణంగా వివరించి ఈ పొత్తులు రాష్ట్ర ప్రయోజనాల కొరకు ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేయాలని కోరారు. ఇరు పార్టీ నాయకులు ఆయా పార్టీ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాలని పేర్కొన్నారు. కలిసి పోరాడుదాం ఈ రాష్ట్ర ప్రభుత్వ మార్పులలో భాగస్వాములు కావాలని ఏపీ శివయ్య కోరారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way