ధర్మవరంలో గుంతల ఆంధ్ర ప్రదేశ్ కు దారేది కార్యక్రమం

   ధర్మవరం ( జనస్వరం ) : జనసేన – తెలుగుదేశం పార్టీల ఉమ్మడి సారథ్యంలో గుంతల ఆంధ్రప్రదేశ్ కు దారేది కార్యక్రమంలో భాగంగా 2 వ రోజు ధర్మవరం పట్టణంలో బెంగళూరు రోడ్డు అరిగెల పోతన రైస్ మిల్ దగ్గర రోడ్ల దుస్థితిని పరిశీలించి రోడ్లు నిర్మాణం కాకపోవడం వలన జరుగుతున్న ప్రమాదాల గురించి తెలియజేసి మీడియా ముఖంగా జనసేన పార్టీ అభ్యర్థి,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి మరియు ధర్మవరం నియోజకవర్గం ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ జగన్ రెడ్డి రాష్ట్రాన్ని బ్రష్టు పట్టిస్తున్నాడని ప్రతిపక్షాల పైన ఉత్తర ప్రగల్బాలు మానుకొని అభివృద్ధిపై దృష్టి పెట్టాలని అలాగే 2024 లో జనసేన,టిడిపి అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఉన్న రోడ్లన్నీ అభివృద్ధి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన,తెలుగుదేశం పార్టీల నాయకులు,కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way