Search
Close this search box.
Search
Close this search box.

ప్రమాదవశాత్తులో ఏడు ఇల్లులు దగ్ధం, జనసేన నాయకుల సహాయం

జనసేన

      పిఠాపురం ( జనస్వరం ) : పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లి మండలం నాగులపల్లి సమీపంలో ఉన్న ఉప్పరగూడెంలో గత రెండు రోజుల క్రితం ఏడు ఇల్లులు ప్రమాదవశాత్తు కాలిపోవడం జరిగింది. జనసేన పార్టీ పిఠాపురం నియోజవర్గం పార్టీ ఇన్చార్జ్ తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ ఆదేశాలు మేరకు జనసేన నాయకులు వెళ్లి అన్ని కుటుంబాలని పరామర్శించి కుటుంబానికి బియ్యం, కూరగాయలు, వస్త్రాలు ఇవ్వడం జరిగింది. ఉభయ గోదావరి జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ చల్లా లక్ష్మీ మూడు నెలల వ్యవధిలో ప్రభుత్వం ఇల్లు ఇస్తానని వారికి మాట ఇవ్వడం జరిగిందని అక్కడ ప్రజలు చెబుతా ఉన్నారు. లేనిపక్షంలో ఆమె వాళ్లకి పక్కా ఇల్లు కట్టించి ఏర్పాటు చేస్తానని వారందరికీ జనసేన పార్టీ తరఫున మాట ఇవ్వడం జరిగింది. పి.ఎస్.ఎన్ మూర్తి ఏడు కుటుంబాలకి బియ్యం, చీరలు, ఇవ్వడం జరిగింది. పిండి శ్రీను కూరగాయలు ఏడు కుటుంబాలకి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిండి శ్రీను, కర్రీ కాశీ విశ్వనాథ్ , పెంకే జగదీష్, కోలా దుర్గాదేవి, కసిరెడ్డి నాగేశ్వరావు, పెద్దిరెడ్డి భీమేశ్వరరావు, పబ్బిరెడ్డి ప్రసాద్, తోట సతీష్, ముప్పన రత్నం, నామా శ్రీకాంత్ పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way