ఆముదాలవలస నియోజకవర్గ జనసేన – టిడిపిల ఆత్మీయ సమావేశం

ఆముదాలవలస

      ఆముదాలవలస ( జనస్వరం ) : ఆముదాలవలస నియోజకవర్గ జనసేన మరియు టిడిపి పార్టీలు ఉమ్మడి ఆత్మీయ సమావేశం  పట్టణంలోని ఎస్ ఎస్ ఎం కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ తరఫున ఇంచార్జ్ పేడాడ రామ్మోహన్ రావు, టిడిపి పార్టీ తరపున జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్ ప్రాతినిధ్యం వహించారు. ఇరు పార్టీల నాయకులు మాట్లాడుతూ రానున్న రోజుల్లో జనసేన టిడిపి భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో నియోజకవర్గంలో అన్నిచోట్ల కార్యక్రమాలు నిర్వహిస్తూ, వచ్చే ఎన్నికల్లో జనసేన టిడిపి ఉమ్మడి ప్రభుత్వ స్థాపన లక్ష్యంగా కలిసి పనిచేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వప్రసాద్, జనసేన నాయకులు పాత్రుని పాపారావు, జనసేన మండల అధ్యక్షులు పైడి మురళీమోహన్, ఎలకల రమణ, కొత్తకోట నాగేంద్ర, ఎంపీటీసీ అంపిలి విక్రం, టిడిపి నాయకులు తమ్మినేని చంద్రశేఖర్,చిగురుపల్లి రామ్మోహన్, వావిలపల్లి రాంజీ, అంబాల రాంబాబు, సంపత్ రావు మురళి, తమ్మినేని విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way