మానసిక వికలాంగులకు నిత్యావసర సరుకులు పంపిణీ

   రాజోలు ( జనస్వరం ) : రాజోలు నియోజకవర్గం మెరకపాలెం గ్రామ శాఖ అధ్యక్షులు గిడుగు సత్య బ్రహ్మాజీ  కుమార్తె నీలిమ మొదటి పుట్టినరోజు సందర్భంగా రాజోలు శ్రీ వివేకానంద విజ్ఞాన మనో వికాస కేంద్రం నందు మానసిక వికలాంగులకు నిత్యావసర సరుకులు అందించడం జరిగింది. ఈ సందర్భంగా చిరంజీవి నీలిమకి శుభాకాంక్షలు తెలియజేసి అశీస్సులు అందించి బ్రహ్మాజీని అభినందించి కృతజ్ఞతలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ చైర్మన్ మరియు రాజోలు జనసేన మండల అధ్యక్షులు సూరిసెట్టి శ్రీను, పంచదార చినబాబు గారు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way